జై భారత్ నేషనల్ పార్టీ తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా రేణుమాకులపల్లెకు చెందిన పీట్ల అంజలి(రాజనాల) బుధవారం నామినేషన్ వేశారు. తంబళ్లపల్లె నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి రాఘవేంద్రకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.