తంబళ్లపల్లెలో గేట్లు మూసివేత

69చూసినవారు
తంబళ్లపల్లెలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఈ మేరకు నామినేషన్ కేంద్రం బయట ఆర్వో రాఘవేంద్ర, నోడల్ అధికారి శ్రీనివాసాచారి మైకులో ప్రకటన చేశారు. తర్వాత నామినేషన్ కేంద్రం గేట్లను మూసివేశారు. అప్పటికే లోపలకి వచ్చిన వారికి మాత్రమే నామినేషన్ వేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్