మల్లయ్యకొండకు పోటెత్తిన భక్తులు

82చూసినవారు
శ్రావణ సోమవారం, శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా తంబళ్లపల్లె మల్లయ్య కొండ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని పంచామృతాభిషేకాలు చేశారు. కొండపై భక్తులకు అన్నదానం చేశారు.

సంబంధిత పోస్ట్