వ్యాధుల నివారణకు పారిశుద్ధ్యంపై దృష్టి

54చూసినవారు
వ్యాధుల నివారణకు పారిశుద్ధ్యంపై దృష్టి
తంబళ్లపల్లి మండలంలో డెంగ్యూ తదితర అంటువ్యాధులు సోకుతున్నాయని, పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని మండల స్పెషల్ ఆఫీసర్ నాగరాజు ఎంపీడీఓ సురేంద్రనాథ్ కు సూచించారు. ఆయన తంబళ్లపల్లి మండలంలో గురువారం పర్యటించి అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య మెరుగు, తాగునీటి క్లోరినేషన్, వ్యక్తిగత పరిశుభ్ర, వైద్య సిబ్బందిచే ఫీవర్ సర్వే చేయించాలన్నారు.

సంబంధిత పోస్ట్