అభ్యర్థుల అభివాదం

73చూసినవారు
టీడీపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్య దర్శి మద్దిరెడ్డి కొండ్రెడ్డి, ఆయన సతీమణి, జేట్పీటీసీ గీతారెడ్డితో కలసి బుధవారం నామినేషన్ వేసేందుకు తంబళ్లపల్లె ఆర్జే కార్యాలయానికి వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి రిటర్నింగ్ అధికారికి బీఫామ్ సమర్పించి బయటకు వచ్చారు. ఒకరికొకరు ఎదురుపడటంతో పలకరించుకుని అభివాదాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్