ఓటర్లకు ర్యాపిడో శుభవార్త

63చూసినవారు
ఓటర్లకు ర్యాపిడో శుభవార్త
దేశంలో శుక్రవారం రెండో విడత పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్ల కోసం ‘ర్యాపిడో’ ఓ ఆఫర్ తీసుకొచ్చింది. పోలింగ్ కేంద్రాల వద్దకు ఉచితంగా బైక్ రైడ్ సదుపాయాన్ని కల్పిస్తామని ప్రకటించింది. తమ సేవలను కేవలం కర్ణాటకలో మాత్రమే అందించేందుకు ర్యాపిడో సిద్ధమైంది. ఈ క్రమంలో ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా తమవంతు కృషి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ర్యాపిడో వెల్లడించింది.

సంబంధిత పోస్ట్