సీఎం జగన్‌పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్

89505చూసినవారు
సీఎం జగన్‌పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్
సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం జగన్‌పై రాయి విసిరిన నిందితుడు వేముల సతీష్‌తో పాటు అతన్ని సపోర్ట్ చేసిన వేముల దుర్గారావు, ఇతర అనుమానిత యువకులు వడ్డెర కులానికి చెందిన వారట. దాంతో ఈ వ్యవహారం కులం రంగు పులుముకుంటోంది. వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయాల కోసం వడ్డెర కులాన్ని టార్గెట్ చేస్తోందని కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్