ఇంగ్లండ్‌లో ఏపీ యువకుడు మృతి

55చూసినవారు
ఇంగ్లండ్‌లో ఏపీ యువకుడు మృతి
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్ వెళ్లిన సాయిరాం (24) అనే యువకుడు మృతి చెందాడు. ఈ నెల 2న మాంచెస్టర్ బీచ్ వద్ద సాయిరాం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మాంచెస్టర్ నుంచి అధికారులు పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయిరాం మృతితో కోనూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్