వారికి క్షమాపణలు చెప్పాలి: ఆనం

60చూసినవారు
వారికి క్షమాపణలు చెప్పాలి: ఆనం
కుల, మతాలకు అతీతంగా వేమిరెడ్డి సేవ చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డికి ఏం తెలుసని వేమిరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మీరు సప్లయ్ చేసిన నాసిరకం మద్యం వల్ల ఎంతమంది చనిపోయారో లెక్కలేదని ఆరోపించారు. దొంగ సారాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పి విజయసాయిరెడ్డి ఓటు ఆడగాలని ఆనం వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్