ఏపీలో అధికారం ఎవరిదో చెబుతున్న జ్యోతిష్యులు..!

71చూసినవారు
ఏపీలో అధికారం ఎవరిదో చెబుతున్న జ్యోతిష్యులు..!
ఏపీలో గెలుపు ఎవరిది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల పైన ఉత్కంఠ పెరుగుతోంది. ఈ సమయంలోనే జ్యోతిష్యులు ఎంట్రీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలుస్తారు.. ఎవరికి ఎన్నికలు వస్తాయనే అంశం పైన గ్రహ స్థితి అధారంగా తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. కొంద‌రు వైసీపీ అధికారంలోకి వ‌స్తుందంటే.. మ‌రికొంద‌రు జ్యోతిష్యులు టీడీపీ కూట‌మిదే అధికారం అంటూ జోస్యం చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్