ఎన్నికల వేళ.. వంగవీటి రాధా సంచలన పిలుపు

53చూసినవారు
ఎన్నికల వేళ.. వంగవీటి రాధా సంచలన పిలుపు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన పిలుపునిచ్చారు. మే 13న బటన్ నొక్కి సీఎం జగన్‌ను ఇంటికి పంపుదామని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ సిద్ధం అంటే.. జన సైనికులు సై అంటున్నారని వంగవీటి రాధా పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్