సీఎం జగన్‌పై దాడి.. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్

2582చూసినవారు
సీఎం జగన్‌పై దాడి.. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్
సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న ప్రధాని సభ, నిన్న సీఎం సభలో జరిగిన వరుస ఘటనలపై విచారం వ్యక్తం చేసింది. ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

సంబంధిత పోస్ట్