జగన్ పై దాడి విషయంలో బోండా ఉమా మీద వైసీపీ శ్రేణుల ఆగ్రహం

68చూసినవారు
జగన్ పై దాడి విషయంలో బోండా ఉమా మీద వైసీపీ శ్రేణుల ఆగ్రహం
ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి జరిగిన తర్వాత విజయవాడ టీడీపీ నేత బోండా ఉమా చేసిన సంచలన ట్వీట్ వివాదాస్పదమైంది. ఆందోళనలో ఉన్న వైసీపీ కార్యకర్తలను రెచ్చెగొట్టే విధంగా ఉమా వైఖరి ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాయి ఫొటోతో పాటూ గాయపడిన జగన్ ఫొటోను ట్వీట్ చేసిన బోండా ఉమా ‘కొండ మీద అమ్మవారు.. కొండ కింద కమ్మవారు’ అని క్యాప్షన్ తగిలించారని, కాగా కాసేపటికే ఆయన ఆ పోస్టును డిలీట్ చేశారని వైసీపీ శ్రేణులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్