దర్శి అభివృద్ధికి కృషి చేయాలని మంత్రిని కోరిన లక్ష్మి

64చూసినవారు
దర్శి అభివృద్ధికి కృషి చేయాలని మంత్రిని కోరిన లక్ష్మి
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో గురువారం దర్శి నియోజకవర్గ తెదేపా నాయకురాలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలో అభివృద్ధికి సహకారం అందించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.

సంబంధిత పోస్ట్