జనవరి నుంచి కాలువల్లో పూడికలు తీయిస్తాం: పెమ్మసాని

81చూసినవారు
జనవరి నుంచి కాలువల్లో పూడికలు తీయిస్తాం: పెమ్మసాని
జనవరి నుంచి కాలువల్లో పూడికలు తీయించి నిర్వహణ బాధ్యత తీసుకుంటామని ఆత్మీయ సమ్మేళనంలో ఆదివారం పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వట్టిచెరుకూరు మండలంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లమడ డ్రైన్, గుంటూరు నల్ల సమస్యను పరిష్కరించి, గుర్రపు డెక్క రాకుండా శాశ్వత పరిష్కారం ఎలా అందించాలని అంశంపై అధికారులతో నిరంతరంగా పరిశీలిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్