దశలవారీగా ఆక్రమణలు తొలగిస్తాం: కమిషనర్

63చూసినవారు
దశలవారీగా ఆక్రమణలు తొలగిస్తాం: కమిషనర్
గుంటూరు నగరంలో డ్రైన్ల మీద ఆక్రమణ తొలగింపు వేగంగా జరుగుతుందని గుంటూరు నగర కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ఆయన కొత్తపేట, ఓల్డ్ క్లబ్ రోడ్లో డ్రైన్లపై ఆక్రమణల తొలగింపును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైన్లపై ఆక్రమణలు దశల వారీగా పూర్తి స్థాయిలో తొలగిస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్