రైల్వే స్టేషన్ లో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం

52చూసినవారు
రైల్వే స్టేషన్ లో  స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం
గుంటూరు రైల్వే స్టేషన్ లో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా.. గుంటూరు డిఆర్ఎం రామకృష్ణ కార్యక్రమంలో పాల్గొని రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన అందరితో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం పై ప్రతిజ్ఞ నిర్వహించారు. తదుపరి సాంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ డిఎంఈఎం రవికిరణ్, సీనియర్ డి సి ఎం ప్రదీప్ కుమార్, ఏ డి ఎం ఈ రవీంద్రనాథ్, పాపయ్య, రైల్వే కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్