సెప్టెంబర్ 14న లోక్ అదాలత్

85చూసినవారు
ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఈనెల 14వ తేదీన జాతీయస్థాయి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి తెలిపారు. గుంటూరు డి ఈ ఎల్ ఎస్ ఏ కార్యాలయంలో గురువారం మీడియాతో లీలావతి మాట్లాడారు. రాజీ మార్గమే రాజ మార్గమని కక్షిదారులు తమ పరిధిలోని న్యాయస్థానాలను ఆశ్రయించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్