గుంటూరులో విద్యార్థినిపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్టు

72చూసినవారు
గుంటూరులో విద్యార్థినిపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్టు
విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి గర్భిణిని చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పాత గుంటూరు పోలీసుల వివరాల ప్రకారం గుంటూరు తారకరామానగర్ కు చెందిన పదో తరగతి విద్యార్థిని అదే ప్రాంతంలో నివాసం ఉండే కార్ల పెయింటర్ షేక్ కాలేషా భయపెట్టి తన ఇంటిలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడినట్లు విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్