గురజాల: ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

61చూసినవారు
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి పథంలో కొనసాగిస్తున్నారు. దాచేపల్లి మండలంలోని శ్రీనగర్ గ్రామానికి చెందిన పందిటి సుమంత్ కుమార్‌కు నీట్‌లో 50,000 రూపాయలు అందజేసి, 2,50,000 రూపాయల మద్దతు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్