పిడుగురాళ్ల: ఎరువుల దుకాణాలను పరిశీలించిన ఏవో

76చూసినవారు
పిడుగురాళ్ల: ఎరువుల దుకాణాలను పరిశీలించిన ఏవో
పిడుగురాళ్ల పట్టణంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, స్టాక్ రిజిస్టర్ మరియు బిల్లు పుస్తకాలను పరిశీలించారు. ఎవరైనా ఎరువులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎరువులు కొనుగోలు చేసిన వెంటనే బిల్లు ఇవ్వాలని, అలాగే ఎరువులు అమ్మిన వెంటనే ఈపాస్ పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్