అన్నా క్యాంటీన్ ప్రారంభించి 400 రోజులు పూర్తి

51చూసినవారు
కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నడపబడుతున్న అన్నా క్యాంటీన్ బుధవారం నాటికి 400 రోజులు పూర్తి చేసుకుంది. అన్నా క్యాంటీన్ లో ప్రతిరోజూ 500 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. అన్నా క్యాంటీన్లను తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించే వరకు అన్నా క్యాంటీన్ సేవలు కొనసాగుతాయని ఉగ్ర తెలిపారు.

సంబంధిత పోస్ట్