వైవీ సుబ్బారెడ్డికి ఛాలెంజ్ విసిరిన నారా లోకేశ్

64చూసినవారు
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు సిద్ధమా. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడానికి అని మంత్రి, నారా లోకేశ్ అన్నారు. గురువారం తిరపతిలో మీడియా సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ వైవీ సుబ్బారెడ్డిని సూటిగా అడుగుతున్నానన్నారు. ఆనాడు పింక్ డైమండ్ దొంగతనం చేశామని చంద్రబాబుపై ఆరోపణలు చేశారని ఏమైందని ప్రశ్నించారు. ఐదు సంవత్సరాలు ఏం పీకారని రాజకీయం చేయడం తప్ప పవిత్రతను కాపాడరా అని అన్నారు.

సంబంధిత పోస్ట్