ఏడు గ్రామాలు ఎంపిక

80చూసినవారు
షెడ్యూలు తెగల సామాజిక అభివృద్ధికి ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు బుధవారం కలెక్టర్ అరుణబాబు తెలిపారు. ఈ పథకం కింద పల్నాడు జిల్లాలో ఐదు మండలాల్లో ఏడు గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. కలెక్టరేట్లో పథకానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. మాట్లాడుతూ. షెడ్యూల్ తెగలకు విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు కల్పనకు ఉపయోగపడుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్