వరద బాధితులకు ఆహారం పంపిణీ చేసిన పర్చూరు ఎమ్మెల్యే

61చూసినవారు
వరద బాధితులకు ఆహారం పంపిణీ చేసిన పర్చూరు ఎమ్మెల్యే
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విజయవాడలోని వరద బాధితుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. మంగళవారం పది వేల మందికి ఆహారం అందజేసిన ఎమ్మెల్యే బుధవారం 4000 మంది వరద బాధితులకు బ్రెడ్లు, నీటి బాటిల్స్‌ను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనం ద్వారా వీటిని తరలించి అక్కడ ఉన్న వరద బాధితులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్