వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి

84చూసినవారు
కారంచేడు మండలం కారంచేడు గ్రామంలో శుక్రవారం ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రాజమండ్రి ఎమ్మెల్యే దగ్గుబాటి పురందేశ్వరి, కలెక్టర్ వెంకట మురళి లు పాల్గొని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్