కాకుమాను: గ్రామ పంచాయతీ కార్యదర్శి తీరుపై ఎమ్మెల్యే గరం గరం..

79చూసినవారు
కాకుమాను మండలం కొమ్మూరు గ్రామoలో మంగళవారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయితీ కార్యదర్శి ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామస్తులు ముక్కుమ్మడిగా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో పంచాయతీలో జరిగిన పనులు, నిధుల వివరాలు సాయంత్రం లోపు ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్