మేడికొండూరులో డెంగ్యూ కలకలం

71చూసినవారు
మేడికొండూరులో డెంగ్యూ కలకలం
మేడికొండూరు మండలంలో డెంగ్యూ కలకలం రేపింది. మండలంలోని జంగం గుంట్లపాలెంలో పాజిటివ్ కేసు నమోదైందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల కిందట జ్వరం రావడంతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో శుక్రవారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్