రాష్ట్రంలో రూ. 6585 కోట్లు మంజూరు: మంత్రి

64చూసినవారు
రాష్ట్రంలో రూ. 6585 కోట్లు మంజూరు: మంత్రి
రాష్ట్రంలో 384 కి. మీ. మేర 7 జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 6, 585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు మంత్రి బి. సి. జనార్ధన రెడ్డి తెలిపారు. గురువారం వెలగపూడి లోని సచివాలయంలో ఆయన్ విలేకరులతో మాట్లాదారు. కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ ఘడ్గరీ తో పలు మార్లు సంప్రదింపులు జరపడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్