పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

55చూసినవారు
కొల్లూరు మండలం కొల్లూరు లోని మండల పరిషత్ కార్యాలయం నందు సోమవారం అంగన్వాడి శాఖ ఆధ్వర్యంలో సోమవారం పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొన్నారు. తొలుత ఆయన గర్భిణీలకు శ్రీమంతంలో భాగంగా వారికి చీరలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు, బాలింతల కొరకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్