వాలంటీర్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

52చూసినవారు
వాలంటీర్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు మంగళవారం కర్నూలులో పింఛన్ల పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడారు. పింఛన్ల పంపిణీ ఇంటింటికి కొనసాగుతుందని ఆయన తెలిపారు. అయితే వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ నిర్ణయం కోసం వాలంటీర్లు వేచి చూస్తున్నారు. గత వైసీపీ హయాంలో వాలంటీర్లే కీలకంగా మారి పాలన కొనసాగింది. ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపుపై సందిగ్థత నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్