లడ్డూ కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పలేదు: పవన్ కళ్యాణ్

58చూసినవారు
తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పలదేని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 'లడ్డూ వివాదంలో ఉన్న సమచారాన్ని మాత్రమే సీఎం చంద్రబాబు తెలిపారు. కల్తీ జరిగిందని ప్రకటించిన తేదీలో గందరగోళం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. దీనిపై ప్రభుత్వం విచారణ చేయిస్తుంది. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కోసం మాత్రమే కాదు. కొన్నేళ్లుగా 219 ఆలయాలను ధ్వంసం చేశారు. శాశ్వత పరిష్కారం కోసం ఈ దీక్ష చేపట్టానుస అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్