ఏపీ ఎ
న్నికల ప్రచారంలో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో పవన్ కు మరింత మెజార్టీ తీసుకొచ్చే సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ్ముడు పవన్ కోసం స్వయంగా
మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో
చిరంజీవి మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది.