అంబేద్కరే వచ్చి అడిగినా అది జరగదు: మోదీ

51చూసినవారు
అంబేద్కరే వచ్చి అడిగినా అది జరగదు: మోదీ
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న అబద్ధాన్ని ఎన్నిరోజులు ప్రచారం​ చేస్తారని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లో జాంజ్‌గిర్-చంపాలో నేడు జరిగిన సభలో ప్రధాని మాట్లాడారు. అంబేద్కర్‌ తిరిగి వచ్చి అడిగినా రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరన్నారు. కాంగ్రెస్‌ నేతలు రాముని కంటే గొప్పవాళ్లం అనుకుంటారని, అందుకే అయోధ్య రాముని ప్రతిష్టకు రాలేదని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్