బదిలీపై వెళ్తున్న 8 మంది కానిస్టేబుళ్లకు ఆత్మీయ వీడ్కోలు సిఐ

63చూసినవారు
బదిలీపై వెళ్తున్న 8 మంది కానిస్టేబుళ్లకు ఆత్మీయ వీడ్కోలు సిఐ
ఇటీవల చిత్తూరు జిల్లాలో ఏఏస్ఐ నుండి పిసిల వరకు జరిగిన సాధారణ బదిలీ ప్రక్రియలో భాగంగా, చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ ఇతర పోలీస్ స్టేషన్‌లకు బదిలీపై వెళ్తున్న 8 మంది కానిస్టేబుళ్లకు బుదవారం సాయంత్రం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్య బాబు మరియు స్టేషన్ సిబ్బంది శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఆత్మీయ వీడ్కోలు తెలిపారు.

సంబంధిత పోస్ట్