వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుదాం

1534చూసినవారు
రాష్ట్రంలోని మాదిగల సమస్యను పట్టించుకోకుండా మాదిగ కులస్తులకు అన్యాయం చేసిన వైసిపి ప్రభుత్వానికి రానున్న ఎలక్షన్ లో మాదిగలంతా ఏకమై తగిన గుణపాఠం చెప్పాలని, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి సంగీతం అనిల్ కుమార్ మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ కులాలకు సంబంధించి 59 ఉప కులాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసింద న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్