పవన్‌పై వంగా గీత సీరియస్

2985చూసినవారు
పవన్‌పై వంగా గీత సీరియస్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత మండిపడ్డారు. ఆదివారం పిఠాపురంలో ఆమె మాట్లాడుతూ.. ‘పిఠాపురంలో లేనిపోని విషయాలను పవన్ కళ్యాణ్ అంటగడుతున్నారు. పవన్ అబద్దాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఎక్కడో డబ్బులు దాచారని యువతను రెచ్చగొడుతున్నారు. రాజకీయం కోసం ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్