ఏపీలో సీట్ల కోసమే పొత్తు: జీవీఎల్

1063చూసినవారు
ఏపీలో సీట్ల కోసమే పొత్తు: జీవీఎల్
ఏపీలో సీట్ల కోసమే పొత్తు పెట్టుకున్నామని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘విశాఖ సీటు బీజేపీదే. కూటమి కారణంగా సీటు రాలేదు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు తమ అజెండా ప్రకటించాలి. బీజేపీకి 14-15 శాతం పార్లమెంట్ ఎన్నికల్లో బలం ఉంది. ఏపీలో సీట్ల కోసమే పొత్తు పెట్టుకున్నాం. కూటమి తర్వాత సర్వే జరపలేదు. పార్టీ చెబితేనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్