చేనేత హస్తకళ మేళాను చిత్తూరు ప్రజలు సద్వినియోగం చేసుకోండి

82చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న చేనేత హస్తకళ మేళ చిత్తూరు నగరంలోని సీఎం కళ్యాణ మండపంలో ఆదివారం కళా సంస్కృతి చేనేత హస్తకళ మేనేజర్ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. చేనేత కళాకారులను ఆదరించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనలో పోచంపల్లి, కలంకారి, మంగళగిరి చేనేతలు కొండపల్లి బొమ్మలు ఈ ప్రదర్శనలు మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్