రాష్ట్ర ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న చేనేత హస్తకళ మేళ చిత్తూరు నగరంలోని సీఎం కళ్యాణ మండపంలో ఆదివారం కళా సంస్కృతి చేనేత హస్తకళ మేనేజర్ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. చేనేత కళాకారులను ఆదరించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనలో పోచంపల్లి, కలంకారి, మంగళగిరి చేనేతలు కొండపల్లి బొమ్మలు ఈ ప్రదర్శనలు మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతుందన్నారు.