చంపిన వారిని శిక్షించేంతవరకు మృతదేహాన్ని దహనంచేయం

6993చూసినవారు
వింజం గ్రామానికి చెందిన ధనుష్ ని చంపేసి దాన్ని ఆత్మహత్యగా మలచడానికి చూస్తున్నారని, జీడి నెల్లూరు మండలం బాలగంగా నపల్లి రోడ్డులో శుక్రవారం గ్రామస్తుల ధర్నా చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ ధనుష్ (19) అనే యువకుడిని, కొంతమంది తలపై గాయం చేసి చంపేసిన దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వాపోయారు. నా బిడ్డను చంపిన వారిని శిక్షించేంతవరకు మృతదేహాన్ని దహనం చేయము అంటూ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్