రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు

1099చూసినవారు
కుప్పం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆవుల గోపి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కుప్పంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆవుల గోపి మీడియా సమావేశం నిర్వహించారు. గోపి మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తానని అన్నారు. ప్రజలు ఆలోచించి స్థానికుడైన తనకు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్