నర్సాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజుని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అలాగే ప.గో. జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా పొలిట్బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని నియమించారు.