విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ

57చూసినవారు
విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ
నగరి మున్సిపాలిటీ పరిధిలోని నెత్తం కండ్రిగ ప్రాథమికోన్నత పాఠశాలలో.. మంగళవారం జాతీయ నూలిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని అల్బెండజోల్ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు నాదముని మాట్లాడుతూ.. ఈ మాత్రల వల్ల కడుపులోని నూలిపురుగులను నివారించవచ్చని రక్తహీనతను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాబు. సుమతి. రామరాజు. ఆరోగ్య కార్యకర్త సుగుణ. ఆశా కార్యకర్త బిందు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్