ఘనంగా శ్యాం ప్రసాద్ మఖర్జీ 71 వర్ధంతి

65చూసినవారు
ఘనంగా శ్యాం ప్రసాద్ మఖర్జీ 71 వర్ధంతి
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు శ్యాం ప్రసాద్ మఖర్జీ 71 వర్ధంతి కార్యక్రమం మండలం స్థాయిలో భారతీయ జనతా పార్టీ నగిరి నియోజవర్గం పుత్తూరు మండలంలో పార్టీ కార్యాలయం నందు మండల నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం శ్యాం ప్రసాద్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మండలం రూరల్ అధ్యక్షుడు మురళి, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్