సీఎంను కలిసిన ఎమ్మెల్యే

69చూసినవారు
సీఎంను కలిసిన ఎమ్మెల్యే
పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబును శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి కాణిపాకం వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్