కాణిపాకం వినాయకస్వామి వారికి టీటీడీ ఈవో పట్టువస్త్రాల సమర్పణ

59చూసినవారు
కాణిపాకం వినాయకస్వామి వారికి టీటీడీ ఈవో పట్టువస్త్రాల సమర్పణ
కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం టీటీడీ తరఫున ఈవో జె. శ్యామలరావు పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో ఆదివారం శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి తిరుకల్యాణం సంద‌ర్భంగా టీటీడీ త‌ర‌ఫున‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ప్ర‌తి ఏడాదీ బ్ర‌హ్మోత్స‌వాల్లో ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆనవాయితీగా వస్తోంది.

సంబంధిత పోస్ట్