కవాతు నిర్వహించిన కేంద్ర బలగాలు

78చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో గురువారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు సిఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కవాతును నిర్వహించాయి. ఈ సందర్భంగా సిఐ రాఘవరెడ్డి మాట్లాడుతూ నామినేషన్ల పర్వం ముగిసిన సందర్భంగా ప్రజలలో ధైర్యం నింపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్