ఈనెల 20 నుంచి ఎం జే పీ ప్రవేశ పరీక్ష

61చూసినవారు
ఈనెల 20 నుంచి ఎం జే పీ ప్రవేశ పరీక్ష
పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 20, 21 తేదీలలో రాత పరీక్ష నిర్వహించనున్నట్టు కన్వీనర్ ప్రిన్సిపల్ శ్రీనివాసులరెడ్డి బుధవారం తెలిపారు. 6, 8 తరగతులకు 20న, 7, 9 తరగతులకు 21న మధ్యాహ్నం 3 గంటల నుంచి పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చే వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్