చెరువుకోన అడవిని దోచేస్తున్న స్మగ్లర్లు

72చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం
సోమల మండలం చెరువు కోన అటవి ప్రాంతంలో స్మగ్లర్లు అక్రమంగా ఎదురు ను తరలిస్తున్నారు. ఈ అటవీ ప్రాంతంలో ఎదురు మంచి గిరాకీ ఉండడంతో ఎదురును స్మగ్లర్లు కర్ణాటక. తమిళనాడు. తదితర రాష్ట్రాలకు లారీలలో తరలిస్తున్నారని సమాచారం. ఎదురును కూలీల ద్వారా తరలిస్తున్న దృశ్యాలు మంగళవారం కేమెరాలో రికార్డ్ అయ్యాయి. అటవీ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్