రొంపిచర్ల క్రాస్ వరకు హైవే రోడ్డును పూర్తి చేయాలి.

80చూసినవారు
చిత్తూరు జిల్లా , పుంగనూరు నియోజక వర్గం , చౌడేపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో మంగళవారం మధ్యాహ్నం రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక బార్డర్ నుంచి రొంపిచర్ల క్రాస్ వరకు నేషనల్ హైవే ను పూర్తిచేసేలా టిడిపి నాయకులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నేషనల్ హైవే పూర్తి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్